జల దిగ్బంధంలో గణేశ్ నగర్ కాలనీ

81பார்த்தது
జల దిగ్బంధంలో గణేశ్ నగర్ కాలనీ
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు పురపాలక పరిధిలో గణేశ్ నగర్ కాలనీ జలదిగ్బంధంలో ఉంది. వాగులు, తూములు ఆక్రమించి ఆక్రమణ నిర్మాణాలు చేపట్టడంతో ఈ దుస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి అధికారులు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఎర్రకుంట 29 ఎకరాల శిఖం భూమిని సర్వే చేయించి ఆక్రమణలను తొలగించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி