ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఈఏపీసెట్, నీట్, జెఈఈ తరగతులు

71பார்த்தது
ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఈఏపీసెట్, నీట్, జెఈఈ తరగతులు
పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థులకు ఈఏపీసెట్, నీట్, జెఈఈ తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. తరగతులకు సంబంధించిన కార్యాచరణను రూపొందించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி