రద్దీగా 44వ జాతీయ రహదారి

79பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో జాతీయ రహదారి(44)పై ఆదివారం సెలవు దినం కావడంతో రద్దీ పెరిగింది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్లే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. వినాయకుల నిమజ్జన నేపథ్యంలో రద్దీ మరింత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో మండల కేంద్రంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி