పేకాట సావరం పై పోలీసుల దాడి

85பார்த்தது
పేకాట సావరం పై పోలీసుల దాడి
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో ఆదివారం సాయంత్రం పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి చేరుకుని దాడి చేయగా 9 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లు, రూ. 7, 400 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై విజయభాస్కర్ తెలిపారు. 9 మందిపై కేసు నమోదు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி