జిల్లాలో నాటు సారాను అరికడదాం: కమలహాసన్ రెడ్డి

51பார்த்தது
జిల్లాలో నాటు సారాను అరికడదాం: కమలహాసన్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లాలో నాటు సారాను పూర్తిస్థాయిలో అరికడదామని రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్ వి. వి కమలహాసన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమలహాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇతర జిల్లాలతో పోల్చితే జిల్లాలో డ్రగ్స్ వినియోగం తక్కువగా ఉందన్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు.

தொடர்புடைய செய்தி