ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలి: కలెక్టర్

53பார்த்தது
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలి: కలెక్టర్
ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సర్వే నెంబరు, భూమి విస్తీర్ణం ఇప్పటి వరకు జరిగిన సర్వే వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. మొత్తం ప్రక్రియ ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనల ప్రకారమే జరగాలని అన్నారు.

தொடர்புடைய செய்தி