చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

75பார்த்தது
చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే
అయిజ మండలం తూంకుంట గ్రామానికి చెందిన కృష్ణయ్య గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ కర్నూల్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్త్స పొందుతుండగా బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆసుపత్రిలో వారిని పరామర్శించారు. ఈ పరామర్శలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇతర వ్యక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி