ప్రభుత్వ ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి పురస్కారం

62பார்த்தது
ప్రభుత్వ ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి పురస్కారం
అచ్ఛంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం గువ్వలోనిపల్లి యుపిఎస్ కు చెందిన చైతన్య, బల్మూర్ మండలం జినుకుంట యుపిఎస్ కు చెందిన సువర్ణలు వినూత్న బోధన పద్ధతులు, బోధనోపకరణాల వినియోగంపై గురువారం గుజరాత్ హేమ చంద్రాచార్య జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. గుజరాత్ కు చెందిన శిక్షా సాగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలు అందుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி