గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణేశుడు

68பார்த்தது
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణేశుడు
ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. 11 రోజుల పాటు పూజలందుకున్న మహా గణేశుడు గంగమ్మ ఒడికి చేరాడు. బై బై గణేశా అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. ట్యాంక్ బండ్ పై గల నెంబర్-4 క్రేన్ వద్ద నిమజ్జనం పూర్తి చేశారు. నిమజ్జనం సందర్బంగా భారీగా జనం తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி