లంచ్ బ్రేక్.. భారీ స్కోర్ దిశగా భారత్

56பார்த்தது
లంచ్ బ్రేక్.. భారీ స్కోర్ దిశగా భారత్
చెన్నై చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ భారీ లక్ష్యం నిర్దేశించేందుకు సిద్ధమైంది. ఓవర నైట్‌ 81/3 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా లంచ్ బ్రేక్‌ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్ (86*), రిషభ్‌ పంత్ (82*) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు శతక (138) భాగస్వామ్యం నిర్మించారు. దీంతో భారత్‌ ఆధిక్యం 432 పరుగులకు చేరింది.

தொடர்புடைய செய்தி