లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ కీలక ప్రకటన

61பார்த்தது
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ కీలక ప్రకటన
ఎన్సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించింది. ఈ కేసులో అరెస్టయిన కర్నైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్ అనే ఇద్దరు నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌‌కు చెందినవారమని పేర్కొన్నట్లు ఇప్పటికే పోలీసు వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி