ల్యాండ్ కాంట్రాక్టర్ ఇంటిపై తుపాకీతో కాల్పులు (వీడియో)

56பார்த்தது
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ల్యాండ్ కాంట్రాక్టర్ పప్పు కుమార్ ఇంటిపై ముగ్గురు దుండగలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ఘటన శ్రీరామ్ నగర్ నోనియా టోలి ప్రాంతంలో జరిగింది. సోమవారం రాత్రి తొలిసారి కాల్పులు జరిపిన నేరస్థులు మంగళవారం మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி