రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కృష్ణంరాజు

67பார்த்தது
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కృష్ణంరాజు
ఎన్నో వైవిధ్యకర పాత్రల్లో మెప్పించిన రెబల్ స్టార్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణంరాజు నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తిరిగి 1998లో మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లారు. 1999లో బీజేపీ తరఫు నుంచి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి పదవి చేపట్టారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు.

தொடர்புடைய செய்தி