రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం

3651பார்த்தது
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
ఖమ్మం - ఇల్లందు ప్రధాన రహదారిపై తాళ్లగూడెం గ్రామము తిరుపతమ్మ దేవాలయం వద్ద గురువారం ఆగి ఉన్న లారీని వెనక నుండి వచ్చి ఒక వ్యక్తి ఢీ కొట్టి కింద పడ్డాడు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపక్కల వారు చూసి పోలీస్ వారికి సమాచారం అందించారు. పోలీసులు వచ్చి క్షతగాత్రుడను ఖమ్మం తరలించారు. సదురు వ్యక్తి డోర్నకల్ మండలానికి చెందిన ధాన్యతాండ వాసిగా గుర్తించారు. సదురు వ్యక్తి సింగరేణి మండలం రేలాకాయపల్లి గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி