వాహన తనిఖీలు

50பார்த்தது
వాహన తనిఖీలు
పినపాక మండలంలో కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఈ బయ్యారం ఎస్సై రాజకుమార్ సూచించారు. సోమవారం రాత్రి పినపాక మండలం భూపాలపట్నం గ్రామంలో ఆయన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాహనదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆటోలలో అనుమానితంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

தொடர்புடைய செய்தி