బస్ స్టాప్ లో తనిఖీలు చేపట్టిన పోలీసులు

71பார்த்தது
బస్ స్టాప్ లో తనిఖీలు చేపట్టిన పోలీసులు
మణుగూరు బస్ స్టాప్ నుండి గంజాయి తరలిస్తున్నారని సమాచారంతో మణుగూరు సురక్ష బస్టాండ్లో ఎస్సై మేడ ప్రసాద్ తన సిబ్బందితో విస్తృతంగా ఆదివారం తనిఖీలు చేపట్టారు. యువత మత్తుకు బానిస కావద్దని, చదువులను, కుటుంబాలను ఆగం చేసుకోవద్దని, నిషేధిత గంజాయిని ఎవరైనా విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు.

தொடர்புடைய செய்தி