పేరంటాల చెరువు తూముకు రంధ్రం

73பார்த்தது
పేరంటాల చెరువు తూముకు రంధ్రం
మణుగూరు మండలం సాంబయ్యగూడెం వద్ద పేరంటాల చెరువు అలుగు వద్ద ఉన్న తూముకు రంధ్రం పడింది. దీంతో చెరువులోని నీరు వృథాగా పోతోంది. నాలుగు రోజులు క్రితం కురిసిన భారీ వర్షాలకు చెరువులోకి వరద నీరు భారీగా చేరింది. వరద ప్రవాహానికి అలుగు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో అలుగుకు ఆనుకొని ఉన్న తూముకు రంధ్రం పడటంతో దాన్ని పూడ్చే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.

தொடர்புடைய செய்தி