హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ

72பார்த்தது
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల ఘటనను ఖండిస్తూ బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం శాంతియుత ర్యాలీ చేపట్టారు. అనంతరం మహిళ నేతలు రాస్తారోకో నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు పాల్పడడం సరికాదని మహిళ నేతలు అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని హిందువులకు న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி