జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎంపీడీఓ, తహశీల్దార్

81பார்த்தது
బూర్గంపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జమలారెడ్డి 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే తహశీల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ మహమ్మద్ ముజాహిద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మహిళా నాయకురాలు నాగమణి, సాంస్కృతిక వేషధారణలో విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி