ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

71பார்த்தது
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
మణుగూరులోని వరద బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. కాళీమాతా ఏరియా, పైలట్కాలనీ, ఫిష్ మార్కెట్ ఏరియా తదితర వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకొన్నారు. వరద ప్రభావిత కాలనీల్లో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయన్నారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.

தொடர்புடைய செய்தி