అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

76பார்த்தது
అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
గుండాల మండలంలో అధికారులతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు గ్రామ పంచాయతీల్లోని గ్రామాల్లో ప్రజల ఆరోగ్య విషయాల గురించి ఎమ్మెల్యే అరతీశారు. తాగునీటి సరఫరా, విద్యుత్, ఇరిగేషన్ వంటి సమాచారాన్ని సేకరించారు. అనంతరం వారంలోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

தொடர்புடைய செய்தி