మహిళా భద్రతే లక్ష్యం: ఎస్పీ

85பார்த்தது
మహిళా భద్రతే లక్ష్యం: ఎస్పీ
మహిళల భద్రతే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ బి. రోహిర్రాజు అన్నారు. షీటీం, ఏహెచ్టీయూ నూతన కార్యాలయాన్ని పాత చుంచుపల్లి పోలీస్ స్టేషన్ భవనంలో శుక్రవారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ వేధింపులు, ఈవ్లోజింగ్పై ప్రత్యేక బృందాలకు, లేదా 87126 82131కి ఫోన్ చేయాలన్నారు. అదనపు ఎస్పీ ఆప రేషన్స్ పరితోష్ పంకజ్, డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహ్మాన్, షీటీం ఎస్సై రమాదేవి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி