ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

85பார்த்தது
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
రెండు రోజుల్లో జిల్లాకు భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదివారం ఓ ప్రకటనను తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు. వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నం చేయొద్దని అన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని తెలిపారు.

தொடர்புடைய செய்தி