పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ఖమ్మం డిస్ట్రిక్ట్ జడ్జి

62பார்த்தது
పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ఖమ్మం డిస్ట్రిక్ట్ జడ్జి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి అమ్మవారిని శుక్రవారం ఖమ్మం జిల్లా సెషన్ జడ్జి బి. ఎస్ జగ్జీవన్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం వారికి ఆలయ కార్య నిర్వహణ అధికారి సుదర్శన్ అమ్మవారి శేషవస్త్ర, ప్రసాదం అందించారు.

தொடர்புடைய செய்தி