25 వరకు గడువు

83பார்த்தது
25 వరకు గడువు
వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణకు ముస్లిం, సిక్కులు, జైనులు, పార్శీల నుంచి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 25 వరకు గడువు విధించింది. పలు రంగాల్లో వృత్తివిద్య శిక్షణ, ఉద్యోగ కల్పనకు కృషిచేస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి సంజీవరావు శుక్రవారం తెలిపారు. దరఖాస్తులను కలెక్టరేట్లోని మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో అందజేయాలి అని అన్నారు.

தொடர்புடைய செய்தி