మహిళలకు ఏ సమస్య వచ్చినా షీ టీంకు ఫోన్ చేయండి

62பார்த்தது
మహిళలకు ఏ సమస్య వచ్చినా షీ టీంకు ఫోన్ చేయండి
జిల్లా షీ టీం ఎస్సై రమాదేవి శనివారం సింగరేణి ఉమెన్స్ కాలేజీలో మహిళలలపై జరుగుతున్న నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలపై లైంగిక వేధింపులు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, బ్లాక్మెయిలింగ్, ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు మహిళలు షీ టీమ్స్ ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. షీ టీమ్స్ ఫోన్ నంబరు 8712682131కి ఫోన్ చేసి సమస్యని చెప్పాలన్నారు.

தொடர்புடைய செய்தி