రూ.5.63 కోట్లతో సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి ఆమోదం

51பார்த்தது
రూ.5.63 కోట్లతో సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి ఆమోదం
పాల్వంచ మండలంలోని శ్రీనివాసాకాలనీ, పాండురంగాపురం గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి పరిపాలనా, సాంకేతిక ఆమోదం లబించించని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలోని అంతరాయాలు తగ్గి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడం సులభతరం అవుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி