గర్భిణీ స్త్రీని జడ్డిలతో 10 కిలో మీటర్లు మోసుకు వచ్చిన గ్రామస్తులు

78பார்த்தது
గర్భిణీ స్త్రీని జడ్డిలతో 10 కిలో మీటర్లు మోసుకు వచ్చిన గ్రామస్తులు
భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళకు పురిటి నొప్పులు వస్తుండడంతో సమీపంలో ఉన్న ఆశా వర్కర్ గమనించి ఆ గ్రామస్తులతో కలిసి సోమవారం ఉదయం బట్టి గూడెం నుంచి కాలినడకన సుమారు 10 కిలోమీటర్ల దూరం నుంచి తిప్పాపురం వరకు ఒక గర్భిణీ స్త్రీని జడ్డిలతో మోసుకు వచ్చారు. అక్కడ నుంచి సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తరలించారు.

தொடர்புடைய செய்தி