వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ఆర్డీఓ సమీక్ష

61பார்த்தது
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ఆర్డీఓ సమీక్ష
భద్రాచలం గోదావరి నది వద్ద గణేశ్ నిమజ్జనాన్ని ఘాట్లో త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై భద్రాచలం ఆర్డీఓ కె. దామోదర్రావు మంగళ వారం సమీక్షించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరి గేషన్, పంచాయతీ, దేవస్థానం అధికారులతో ఆయన మాట్లాడారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు, వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

தொடர்புடைய செய்தி