డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద కాలువలు తీయని పంచాయతీ అధికారులు

2233பார்த்தது
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద కాలువలు తీయని పంచాయతీ అధికారులు
భద్రాచలం నియోజకవర్గం కేసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మూడు నెలలుగా కాలువలు తీయడం లేదు. దీనితో కాలువలో ఎక్కడి మురుగునీరు అక్కడే ఉంది. దుర్వాసన వెదజల్లుతుంది. దీనికి తోడు పిచ్చి చెట్లు బాగా పెరగడంతో విపరీతమైన దోమలు వస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇదే విషయమై గ్రామపంచాయతీ ఈవోకి తెలపగా ఇంత వరకు ఎటువంటి స్పందన లేదు. తక్షణం అధికారులు కాలువలు శుభ్రం చేయించి, పిచ్చి చెట్లు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி