క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

2263பார்த்தது
క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని కొయ్యూరు గ్రామపంచాయతీలో నాలుగు మండలాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సిఐ రాజగోపాల్, ఎస్సై సూరి లు హాజరయ్యారు. ఎమ్మెల్యే తెల్లం రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி