తాలిపేరు జలాశయంలో 22 గేట్లు ఎత్తివేత

69பார்த்தது
చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో శనివారం 22 గేట్లు ఎత్తి ఉంచి 54, 284 క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు 49, 183 క్యూసెక్కుల ఇన్ఫ్ల వస్తోంది. జలాశయంలోకి వరద ఉద్ధృతి క్రమేపి పెరుగుతోందని ఏఈ ఉపేందర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி