ఏషియన్ ఛాంపియన్ షిప్ కర్రసాములో గురుదేవ్ విద్యార్థులు

51பார்த்தது
ఏషియన్ ఛాంపియన్ షిప్ కర్రసాములో గురుదేవ్ విద్యార్థులు
భద్రాద్రి కొత్తగూడెం చర్ల మే 19 వరల్డ్ యూనియన్ సిలంబం (కర్రసాము) ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఏషియన్ ఛాంపియన్ షిప్ కర్రసాము పోటీలలో గురుదేవ్ విద్యార్థులు పతకాల జోరును కొనసాగిస్తున్నారు. మండలంలోని విద్యార్థులకు విలువలతో కూడిన విద్యతో పాటు క్రీడా నైపుణ్యాలను నేర్పిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ మండలంలోనే నెంబర్ వన్ గా గురుదేవ్ విద్యాలయం నిలిచింది.

தொடர்புடைய செய்தி