గోదారమ్మా.. శాంతించమ్మా

51பார்த்தது
గోదారమ్మా.. శాంతించమ్మా
అతి వృష్టి, అనావృష్టి నుంచి కాపాడాలని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వైదిక పెద్దలు ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. వరుణుడు కరుణించి సువృష్టి కురిపించి పాడిపంటలతో వర్ధిల్లేలా దీవించాలని వేడుకున్నారు. కోవెల నుంచి గోదావరి బ్రిడ్జి పైకి చేరుకుని మంత్రోచ్చారణతో దక్షిణ గంగానమ్మను పూజించారు. ఈఓ రమాదేవి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி