తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

54பார்த்தது
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతుండడంతో స్నానఘాట్లో బురద మేటలు బయట పడుతున్నాయి. గురువారం 19. 2 అడుగులు ఉండగా రాత్రి 7 గంటలకు 18. 6 అడుగులకు తగ్గింది. సముద్ర మట్టానికి భద్రాచలం గోదావరి, కిన్నెరసాని ఎంత ఎత్తులో ఉన్నాయో గుర్తించేందుకు కేంద్ర జల సంఘం అధికారులు సర్వే చేస్తున్నారు. వర్షపాతం నమోదైనప్పుడు వచ్చే వరదలను కచ్చితంగా అంచనా వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది.

தொடர்புடைய செய்தி