బహిరంగ సభను జయప్రదం చేయండి: పిడిఎస్యు

55பார்த்தது
ఈనెల 30న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిడిఎస్యు జిల్లా కార్యదర్శి శివప్రసాద్ శుక్రవారం అన్నారు. పిడిఎస్యూ 50వ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థుల ఉద్యమాలకు పిడిఎస్యు దిక్సూచిగా మారిందని, గత 50 ఏళ్లలో అనేక పోరాటాలు చేసిందన్నారు.

தொடர்புடைய செய்தி