భద్రాచలం హుండీ లెక్కింపు

57பார்த்தது
భద్రాచలం సీతా రామచంద్ర స్వామి హుండీని బుధవారం లెక్కించారు. హుండీ ఆదాయం లెక్కింపులో విదేశీ కానుకలు ఎక్కువగా ఉన్నాయని ఈవో రమాదేవి తెలిపారు. 44రోజుల తర్వాత హుండీ లెక్కింపులో 60, 81, 779, 94, 555 ఉన్నాయి. అమెరికా 288 డాలర్స్, యూఏ ఈ 410 థీమ్స్, కెనడా 60డాలర్స్, ఇంగ్లాండ్ 10 పౌండ్స్ ఉన్నాయి అన్నారు. వీటిని ఆలయ అధికారులుకి అందజేసారు.

தொடர்புடைய செய்தி