సీతారామ మోటారు ట్రయల్ రన్ విజయవంతం

72பார்த்தது
ములకలపల్లి పూసుగూడెం శివారులో సీతారామ పంపుహౌస్-2 లోని ఆరో మోటరుకు గురువారం నిర్వహించిన ట్రయల్ విజయవంతమైంది. ఒకే దఫాలో 1500 క్యూసెక్కుల నీటిని పంపుహౌస్-3కి అధికారులు తరలించారు. పంప్ హౌస్-2లోని మరో నాలుగు మోటర్లతో పాటు, పంప్ హౌస్-3లోని ఆరు మోటార్ల సామర్ధ్యాన్ని పరీక్షించాల్సి ఉంది. డీఈ మోతిలాల్, ఏఈ గపూర్పాషా, జేఈ వెంకటరామన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி