ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం

54பார்த்தது
ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం
అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెద్దవాగు నుంచి రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా అశ్వారావుపేటకు తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అటవీ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకుని సీజ్ చేశారు. బత్తుల పుల్లయ్య, రాకేశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఆర్వో మురళి తెలిపారు.

தொடர்புடைய செய்தி