అటవీ ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు

79பார்த்தது
అటవీ ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు
చండ్రుగొండ మండలం బెండాలపాడులో గల బ్యాంబు క్లస్టర్ను ఐటిడిఏ భద్రాచలం, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఉన్నతాధికారులు బుధవారం పరిశీలించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బెండాలపాడు అటవీ ప్రాంతంలో పర్యటించి వీరభద్ర స్వామిని దర్శించుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి తీసుకోవలసిన అంశాలపై అధికార బృందం సందర్శించి వివరాలు సేకరించారు.

தொடர்புடைய செய்தி