విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే

51பார்த்தது
విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే
ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆటో డ్రైవర్ ప్రవీణ్ కుమార్, విద్యార్థి అక్షితలను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి దగ్గరుండి తరలించారు.

தொடர்புடைய செய்தி