మహాసభలను జయప్రదం చేయాలి

55பார்த்தது
మహాసభలను జయప్రదం చేయాలి
ఈనెల 22, 23న కొత్తగూడెంలో నిర్వహించే డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమలయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు చండ్రుగొండలో జీపు జాత ప్రచారాన్ని గురువారం నిర్వహించారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరిపి కార్యచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி