పోక్సో కేసుపై విచారణ

50பார்த்தது
పోక్సో కేసుపై విచారణ
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో బుధవారం ములకలపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. మహిళా పోలీసుల సమక్షంలో బాధిత విద్యార్థిని నుంచి వివరాలు నమోదు చేశారు. పిల్లలను బెదిరించి ఉపాధ్యాయుడిపై అధికారులకు తప్పుగా ఫిర్యాదు చేయించారని గుట్టగూడెం గ్రామానికి చెందిన వేరే ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி