మెగా మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన

74பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణంలోని పటేల్ గార్డెన్స్ లో ఆదివారం ప్రజా బంధు పాల్వాయి పురుషోత్తం రావు 25వ వర్ధంతి సందర్భంగా ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులులర్పించారు. అనంతరం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పురుషోత్తంరావు ఆశయ సాధన కోసం తరచూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி