కాగజ్‌నగర్‌: ఎల్ఓసీ పత్రం అందజేత

60பார்த்தது
కాగజ్‌నగర్‌: ఎల్ఓసీ పత్రం అందజేత
కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన ఐ. జమున, కిడ్నీ దానం చేస్తున్న వారి కుమారుడు మౌనీష్కు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో జరుగనున్న కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రూ. 3లక్షల ఎల్ఓసీ మంజూరైంది. ఈ ఎల్ఓసీ పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు గురువారం కాగజ్‌నగర్‌ లోని తన నివాసంలో అందజేశారు.

தொடர்புடைய செய்தி