రేగులగూడలో గ్రామస్తులకు దుప్పట్లు, రేషన్ పంపిణి

80பார்த்தது
రేగులగూడలో గ్రామస్తులకు దుప్పట్లు, రేషన్ పంపిణి
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కాగజ్‌నగర్‌ మండలం రేగులగూడ గ్రామంలో కాగజ్‌నగర్‌ రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ మహేందర్ ల ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నిరుపేద 40 కుటుంబాలకు బ్లాకెట్లు, రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పోలీస్ అమర వీరుల త్యాగాలు మరువలేనివని, పోలీసులు ప్రజల కోసమే శ్రమిస్తారని అన్నారు. ‌రూరల్ ఎస్ఐ మహేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி