పేకాట స్థావరాలపై దాడి

59பார்த்தது
పేకాట స్థావరాలపై దాడి
పెంచికల్పేట్ మండలంలో సోమవారం పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఎస్సై కొమురయ్య తెలిపిన ప్రకారం. ఏల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 1910 రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி