పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే గాంధీజీకి నిజమైన నివాళి

69பார்த்தது
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే గాంధీజీకి నిజమైన నివాళి
కాగజ్‌నగర్‌ పట్టణంలోని గాంధీ పార్కులో బుధవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్ గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. గాంధీజీకి నిజమైన నివాళి మనం అర్పించాలనుకుంటే మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி