వాంకిడి: మిషన్ భగీరథ కార్మికుని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు

82பார்த்தது
వాంకిడి: మిషన్ భగీరథ కార్మికుని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు
వాంకిడి మండల కేంద్రంలో ఇటీవల జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో మిషన్ భగీరథలో పని చేస్తున్న బెల్లంకొండ సంతోష్ రావు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసు కొన్న మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దీపక్ ముండే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్ రావును ఆదివారం పరామర్శించి, సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.

தொடர்புடைய செய்தி