జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం

809பார்த்தது
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం
ఆసిఫాబాద్ మండలంలో సోమవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆత్మరామ్ నాయక్ ను గెలిపించాలని కోరుతూ పర్సనంబాల, బోండాగూడ మెంగుబాయి గూడెం, రౌట సంకేపల్లి, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ మరియాల వినీత్ కుమార్, మరియు బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி